Friday, June 6, 2008

నమస్కారం



నమస్కారం :)
"ఎందరో మహానుభావులు అందరికీ మా వందనాలు "
రాయప్రోలు వారి బ్లాగ్ కు దయచేయండి
"ఎదేసిమేగిన ఎందుకాలిడినా
ఏ పెతమేక్కిన ఎవ్వరేడురైన
పొగడరా ని తల్లి భూమి భారతిని,
నిలుపరా ని జాతి నిండు గౌరవం"
అని వ్రాసిన రాయప్రోలు సుబ్బా రావు గరి ఇంటి పేరు వారి మయ్యి తెలుగు లో రాయకాపోతే ఎలా అనుకొనే ఈ బ్లాగ్ మొదలు పెట్టాను.
ధన్యవాదములు,
ప్రసన్న రాయప్రోలు

2 comments:

valli said...

bagundi telugu blog nuvvu ilane baga rayalani korukuntuu ne friend
valli

Sree said...

good luck